సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్...
జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో ఒక మైనర్ గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేయగా, మిగిలిన ఇద్దరు...
ఐటీ నగరం బెంగుళూరులో దారుణం జరిగింది. తన ప్రియురాలిన ఓ హోటల్ గదికి తీసుకెళ్లి ప్రియుడు చంపేశాడు. ప్రియురాలి శరీరంపై కత్తితో 17 సార్లు పొడిచిన గాట్లు ఉన్నాయి....
మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా చండీ దుర్గమా. ఈ సినిమాకు జయశ్రీ వెల్ది నిర్మాత. ఒలి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైను ఖాన్ ఎండీ దర్శకత్వం...
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును సోమవారం ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను హైదరాబాద్‌లోని తన నివాసంలో అరెస్టు చేసి విజయవాడకు...
పాన్ ఇండియా హీరోయిన్ సమంత రూతు ప్రభు దుబాయ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చైతూతో విడాకుల తర్వాత కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టిన సమంత.. ప్రస్తుతం...
వర్షాకాలం ప్రారంభంలో చేపల వినియోగానికి శుభప్రదమైన రోజుగా భావించే 'మృగశిర కార్తే' నాడు చేపలను కొనుగోలు చేయడానికి ప్రజలు తరలిరావడంతో ఆదివారం నగరంలోని చేపల...
వైకాపా సీనియర్ నేతల్లో ఒకరైన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై ఏపీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని...
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ఓజీ సినిమా షూటింగ్ విజయవాడలో జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు నిన్నటితో పవన్ షెడ్యూల్ పూర్తయినట్లు తెలిసింది. షూటింగ్...
దర్శకుడు గోపీచంద్ మలినేని ఇటీవలే సన్నీ డియోల్ తో తొలి బాలీవుడ్ చిత్రం "జాత్" కు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం దాదాపు రూ. 60 కోట్లు పైగా వసూలు చేయడంతో నిర్మాతలు...
తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరువు తీసింది యాంకర్ ఉదయభాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా అనేక అడ్డంకులు పడుతూ ఇబ్బందుల్లో ఉన్న సంగతి...
దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో ఘోరం జరిగింది. రన్నింగ్ రైలు నుంచి జారిపడి 12 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు ప్రయాణికులు ప్రమాద స్థలిలోనే...
గుంటూరు నగర మాజీ మేయర్, వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడును పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో సస్పెండ్...
విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెలూన్ కొణికిని ప్రారంభించారు. సింపుల్ టీ-షర్ట్, షార్ట్స్‌లో ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం చర్చనీయాంశంగా మారారు....
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోమారు విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రి...
పార్టీలోకి కొత్త సభ్యుల ప్రవేశానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎవరు పడితే వారు పార్టీలో చేరలేరు. ఈ అడ్మిషన్లు...
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ 'అఖండ 2: తాండవం' కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ఈ హై-ఆక్టేన్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక...
గ్యాలెక్సీ ఏ55 5జీ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ అమేజాన్‌లో భారీ ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ తగ్గింపుతో చాలా తక్కువ ధరకే...
హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన నూతన దంపతుల్లో భర్త అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు. ఈ కేసులో భార్యను ప్రధాన సూత్రధారిగా భావించారు. ఈ కేసు దేశ వ్యాప్తంగా...